PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల మిలియ‌న్ మార్చ్ వాయిదా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీపీఎస్ ఉద్యోగులు చేపట్టనున్న మిలియన్ మార్చ్ వాయిదా పడింది. సీపీఎస్ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని ఈ నెల 11న విజయవాడలో ఛలో మిలియన్ మార్చ్ చేపట్టాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.

                                  

About Author