PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కోస‌మే న‌వ‌ర‌త్నాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గడప గడపకు వెళ్తున్న పశ్చిమ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. పథకాలు పొందిన వైసీపీ నాయకుల జాబితాను విడుదల చేయాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం తీసుకువచ్చిన నవరత్నాలు… పన్నులు కట్టే 5 కోట్ల మంది ప్రజల కోసం కాదని వైసీపీ నాయకుల కోసం మాత్రమే అని అన్నారు. అర్హులను పథకాల జాబితా నుండి తొలగించి వైసీపీ నాయకులకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు.

                                      

About Author