PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో 144 సెక్షన్

1 min read

పల్లెవెలుగు వెబ్: కరోన తీవ్రంగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి రెండు వారాల పాటు ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144సెక్షన్ అమలు చేస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు 6 నుంచి 12 వరకు మాత్రమే తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

About Author