PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాడు నేడు పనులను పరిశీలించిన విప్ కొరముట్ల

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు: పుల్లంపేట పి హెచ్ సి లో జరుగుతున్న నాడునేడు పనులను శుక్రవారం ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఆయన వైద్యాధికారులును ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని , ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరచి, పిచ్చి మొక్కలు తొలగించి హాస్పిటల్ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కొల్లం గంగిరెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, కిషోర్ రెడ్డి, హేమన వర్మ, మండలం నాయకులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author