PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దండ‌కార‌ణ్యంపై క‌రోన దాడి..

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: చ‌త్తీస్ ఘడ్​ లోని దండ‌కార‌ణ్యం మీద క‌రోన పంజా విసిరింది. క‌రోన దెబ్బకు 10 మంది న‌క్సల్స్ మృతి చెందారు. వంద‌లాది మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. దీంతో మావోయిస్టు శిబిరంలో ఆందోళ‌న నెల‌కొంది. ఇటీవ‌ల సుక్మా , బీజాపూర్ స‌రిహ‌ద్దుల్లో సుమారు 500 మంది దాక మావోయిస్టులు స‌మావేశం అయినట్టు స‌మాచారం. ఈ స‌మావేశం వ‌ల్ల‌నే చాలా మంది మావోయిస్టుల‌కు కరోన సోకి ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. క‌రోన కార‌ణంగా న‌క్సల్స్ మృతిని దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్లవ్ ధృవీక‌రించారు.

About Author