PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి విరాళం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం జనవరి 23 పల్లెవెలుగు న్యూస్ :శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు, హైదరాబాద్ వాస్తవ్యులు లేట్ ఎం నాగేంద్ర అండ్ సన్స్ వారు Rs.50,001/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ, అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు, కల్పించి,బాండు పేపర్ ను, అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

About Author