PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపు కోసం పని చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పచ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ సోమవారం నందికొట్కూరు పట్టణంలో నవనంది స్కూల్ నందు నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి , మండల కన్వీనర్ మహేష్ రెడ్డి , ఐటీడీపీ ముర్తుజావలి ,ధర్మ రెడ్డి ,టిడిపి నాయకులు రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించే బాద్యత ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపు నిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ను ఓట్లు అభ్యర్ధంచారు. వైయస్సార్ ప్రభుత్వం లో ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగస్థులకు జీతాలు లేవు శాసన మండలి లో మన గురించి మాట్లాడే ఎమ్మెల్సీ లు లేరు అని రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు .

About Author