PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యావ్యవస్థలో సమూల మార్పు- శ్యామలతో సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో. మాధవ స్వామి జిల్లా అధ్యక్షులు ఏ పి టి ఎఫ్. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ శ్యామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం కోవెలకుంట్ల పట్టణం నందు 26/2/ 23 ఆదివారం ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి మాధవ స్వామి పాల్గొని మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాలంటే డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారికి మొదటి ప్రధానితో ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యా వ్యవస్థ పై అవగాహన కలిగిన ఉన్నత విద్యావంతుడు డాక్టర్ చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి గారు అందుకోసం పోరాటం చేయగల సమర్ధుడని తెలిపారు. కనుక మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు ఏం మధుసూదన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు జి లింగమయ్య రాష్ట్ర కౌన్సిలర్ రామకృష్ణ బనగానపల్లె మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

About Author