NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిపిద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో మాజీ శాసనసభ్యులు గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలు మేరకు కస్తూరిబా స్కూల్ నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బనగానపల్లె కస్తూరిబా స్కూల్ నందు గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించడం జరిగినది ఈ కార్యక్రమంలో బనగానపల్లె పట్టణ టిడిపి ఉపసర్పంచ్ బురానుద్దీన్ టిడిపి వాణిజ్య విభాగ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు సీనయ్య గారు బనగానపల్లె నియోజకవర్గ టిడిపి ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రాయలసీమ సలామ్ నంద్యాల పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు కృష్ణా నాయక్ గారు బనగానపల్లె వాణిజ్య విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు నాగిరెడ్డి గారు టిడిపి నాయకులు సుబ్బారెడ్డి మెకానిక్ రఫీ సిమెంటు డీలర్ భాష తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author