PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ యువ గళం పాదయాత్రను విజయవంతం చేయండి

1 min read

– నంద్యాల టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 4వ తేదీ పాణ్యం నియోజకవర్గంలోని రేమడూరు గ్రామంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలవుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంగళవారం నాడు గడివేముల మండల కేంద్రంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మండల స్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు గ్రామాలలో ప్రతి ఒక్కరూ నాలుగు ఐదు తేదీల్లో క్యాడర్ కచ్చితంగా పాల్గొనాలని అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నట్టు టిఫిన్ భోజనం అన్ని ఉంటాయని లోకేష్ వెనక పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంటుందని గ్రామానికి వాహన సదుపాయం సొంత వాహనాల తరలిరావాలని పేర్కొన్నారు దాదాపు 100 వాహనాలలో పాణ్యం గడివేముల మండలం నుండి టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొంటారని ఐదో తేదీ బహిరంగ సభ అనంతరం లోకేష్ బాబుతో సెల్ఫీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో. సీనియర్ నాయకుడు బి సీతారామరెడ్డి. టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి . పంట రామచంద్ర రెడ్డి. కృష్ణ యాదవ్ శ్రీనివాసులు యాదవ్. బి వి యన్ రాజుు. గిరిబాబు. యుగంధర్ రెడ్డి. పంట దిలీప్ కుమార్ రెడ్డి. బత్తుల సుభద్రమ్మ. ఎస్ ఏ రఫిక్. ఎస్ ఏ ఫారుక్. కత్తి శివారెడ్డి. ఈశ్వర్ రెడ్డి. ఎస్ వలి. నబి రసూల్. ఖాళీక్. షుకూర్. అవ్వారు శ్రీకాంత్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author