PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొంగతనాలు లోన్ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించండి: ఎస్​ఐ

1 min read

– బిటి వెంకటసుబ్బయ్య.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: వేసవికాలంలో ఇళ్లలో దొంగతనాలు వివిధ మోసాలపై తమతమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మహిళా పోలీసులతో మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య సమావేశం నిర్వహించారు. లోన్ యాప్ ల ద్వారా ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని ఆన్లైన్ జూదం బెట్టింగ్లపై సమాచారం సేకరించాలని ఏదైనా గ్రామం లో సమస్యలు వుంటే వెంటనే తమ దృష్టి కి తీసుకోని రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు.

About Author