NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాలలో పారిశ్యుద్ధ కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివెముల: గ్రామాలలో రోజూ వారి పారిశుద్ధ్యం చేపట్టాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామాన్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గడివేముల తిరుపాడు చిందుకూరు గ్రామాలలో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు డ్రైనేజ్ కాలువలలో పూడిక తీత పనులు పారిశుద్ద్య సిబ్బందితో నిర్వహించారు ఈ సందర్భంగా ఈఓఅర్ డి అబ్దుల్ ఖాలిక్ మాట్లాడుతూ గ్రామాలలో పరిశుద్ధ సిబ్బంది తడి పొడి చెత్త సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని వర్షాకాలంలో రైతులకు సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.

About Author