PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ గళం పాదయాత్రకు బయలుదేరిన మండల టిడిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పాణ్యం నియోజకవర్గంలోని పెద్దపాడు లో జరిగే నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మరియు బహిరంగ సభలో పాల్గొనేందుకు గడివేముల మండల టిడిపి కార్యకర్తలు భారీ ఎత్తున దాదాపు 60 వాహనాలతో శుక్రవారం బయలుదేరి వెళ్లారు మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంచాల కట్ట, గని ఎల్కేతాండ, పైబోగుల ,వండుట్ల గ్రామాల నుండి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు బయలుదేరారు. గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, పంట రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు దామోదరం నాగశేషులు, పాణ్యం నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు అంగజాల కృష్ణ యాదవ్, కరిమద్దెల ఈశ్వర్ రెడ్డి , కత్తి శివారెడ్డి, చిందుకూరు అనసూయమ్మ, పెసర వాయి వుడ్డు లక్ష్మీదేవి, బొల్లవరం సుభద్రమ్మ, గని హర్షవర్ధన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మరియు బహిరంగ సభకు భారీ ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వెళ్ళాయి.

About Author