PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైస్ మిల్లులో 10 టన్నుల అక్రమ రేషన్ బియ్యం లభ్యం..

1 min read

– ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో యజమానిపై కేసు నమోదు..

 – డిటీ మల్లిక జరీనా

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  చింతలపూడి మండలం పోతునూరు గ్రామంలోని రైస్ మిల్లును చింతలపూడి డిటి మల్లిక జరీనా, మరియు పోతునూరు గ్రామ రెవిన్యూ అధికారి కి అందిన సమాచారం మేరకు  తనిఖీ చెయ్యగ అక్కడ మొత్తం 10 టన్నుల అక్రమ రేషన్ బియ్యం లభ్యమైనట్లు. సదరు బియ్యం మిల్లు లీజు తీసుకున్న యజమాని  పుల్ల మూర్తి అనువారి కి చెందినది గా నిర్ధారణ చేయడం జరిగింది. విచారణ సమయంలో ఎటువంటి ఆధారాలు సమర్పించయుండ లేనందున వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు నిమిత్తం ఉన్నతధికారులకి సమాచారం తెలియజేస్తున్నట్లు డి టీ మల్లిక జరీనా ఒక ప్రకటనలో తెలిపారు.

About Author