PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విధి నిర్వహణకు మించన దేశ సేవ ఏది లేదు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ కురువ చామండి శ్వరి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం అన్ని శాఖల వారి తో  యువనేత యస్ కె గిరి సమావేశం నిర్వహించారు యస్ కె గిరి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగస్తులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్న ప్రజలకు పరిష్కారం చేయాలి ప్రజలు పెండింగ్ పెట్టుకూడదు సచివాలయం కు వచ్చిన ప్రజలు ప్రేమగా పలకరింపు చేయాలి విధి నిర్వహణ మించన దేశ సేవ ఏది లేదు వాలింటర్స్ సచివాలయం సిబ్బంది అన్ని పథకాలు గురించి  ప్రజలకు అవగానా చేయాలి ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందాలి అన్నారు ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి షాపి గ్రామ రెవిన్యూ అధికారి ప్రహ్లాద MLHP నిరాజ్ అంగన్వాడీ టీచర్ ఇందిర విషాలాక్షి VOA శేషాద్రి సచివాలయం సిబ్బంది వాలింటర్స్ ఫల్గొన్నారు.

About Author