PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరాటేలో  కోలా ప్రతాప్ కు డాక్టరేట్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :కరాటే క్రీడాంశంలో అందిన అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోలా ప్రతాప్ కు  కేం బ్రిడ్జి డిజిటల్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.తొమ్మిదో తేదీన గోవాలోని ఆర్చుడ్ రిసార్ట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గోవా మాజీ సీఎం డిగంబర్, హర్యానా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఆర్. సి. కుమోడ్ తదితరులు కోలా ప్రతాప్ కు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. డాక్టరేటిన అందుకున్న కోలా ప్రతాప్ ఇప్పటికే 7 దేశాల్లో పర్యటించి కరాటే అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో కరాటే డెవలప్ చేసే దానికి కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గుర్తించు డాక్టరేట్ ప్రధానం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన వాక్యాన్ని ఇచ్చారు.

About Author