PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ లాక్ డౌన్ ..కొత్త స‌డ‌లింపులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణలో లాక్ డౌన్ ఈరోజు నుంచి మారింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంట‌ల వరకూ ఆంక్షల సడలింపు ఉండనుంది. 6 గంటల లోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలి. నిన్నటివరకూ 2 గంటల వరకే అవకాశం ఉండేది. ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 గంట‌ల వరకూ నడవనున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పూర్తిస్థాయిలో పని చేయనున్నాయి. మరోవైపు సాయంత్రం 6 నుంచి తిరిగి ఉదయం 6 వరకూ లాక్​ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. నేటి నుంచి 10రోజులు ఇలాగే ఉండనుంది.

About Author