PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్న స్వామి దర్శన వేళలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కౌతాళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శన వేళలు కొంత మార్పు చేశారు. మంగళవారం నుంచి స్వామివారి దర్శన వేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, ప్రతి సోమ, గురువారాలతోపాటు అమావాస్య రోజులు మినహాయించి స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈఓ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

About Author