PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షయ రోగులకు పోషకహార కిట్స్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు  మండల ప్రభుత్వ వైద్యశాలలో  క్షయ వ్యాధి  పేషెంట్స్ కి న్యూట్రిషన్  ఫుడ్ బాస్కెట్స్ పంపిణీ చేశారు.  (గడివేములలో)  డాక్టర్ ముల్లా జబిన్   ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్  బాస్కెట్స్ పంపిణీ కార్యక్రమం ఆన్లైన్ లో క్షయ్ రోగులు గా నమోదైన వారికి పంపిణీ చేసినట్టు. ఫుడ్ బాస్కెట్ లో రాగి పిండి నూనె తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శోభారాణి, ఎస్ టి ఎస్ శివుడు, ఫార్మసిస్ట్ రాజ్ కుమార్, ఎల్డి కంప్యూటర్ ఉత్తయ్య మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

About Author