PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ శ్రీ భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద: హోళగుంద లో మధసి కురువ సంఘం ఆఫీసులో  మదాసి&మదారి కురువల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హోలగుంధా మధసి కురువ మండల అ్యక్షుడు పంపన్న,సలహా దరుడు శేశప్ప,md హాళ్లి సర్పంచు సుధాకర్,ఏల్లర్థీ సార్పంచు దరుగాప్ప,వందవగులి సార్పంచు శేశన్న,నేరానికి సర్పంచూ సోమప్ప,మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జరిగే కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అలాగే కనకదాసు జయంతినీ  ప్రభుత్వం నిర్వహించే విధంగా పర్మనెంట్ జీవో విడుదల చేయాలని, మండలం లోని అన్నిగ్రామలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గదిలింగ,మల్లికార్జున, గోపాలు,సరణ,తదితరులు పాల్గొన్నారు.

About Author