PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి పథకాలే వైసిపిని మళ్లీ గెలిపిస్తాయి..

1 min read

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే మళ్లీ రెండోసారి అధికారంలో రావడానికి దోహదపడుతుందని గురువారం నాడు ఓర్వకల్ మండలం శకునాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నవరత్నాల బుక్ లెట్ ను గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు వివరించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందినాయా లేదా అని  ఆరా తీశారు సమస్యలు ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మీదేముల ప్రభాకర్ రెడ్డి. జడ్పిటిసి రంగనాథ్ గౌడ్. స్థానిక వైసిపి నాయకులు. పుల్లారెడ్డి. ప్రవీణ్ కుమార్ రెడ్డి. సర్పంచ్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.

About Author