NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడాకారులకు ఎమ్మెల్యే శ్యాం కుమార్ ఆర్థిక సాయం          

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో నిర్వహించిన అండర్ 19 క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్లో జాతి స్థాయిలో ఎంపికైన పత్తికొండ కు  చెందిన ఇలియాస్ భాష ,రసూల్ ,ముఖేష్ లకు స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 9 ,10 ,11 తేదీలలో నాగపూర్ లో జరిగే నేషనల్ టోర్నమెంట్ లో ఈ క్రీడాకారులు ఆడబోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. క్రీడాకారులకు .కే. ఈ.శ్యామ్ కుమార్ ఆర్థిక సహాయం అందించి, చేయూతనిచ్చారు.ఈ మొత్తాన్ని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కె. సాంబ శివారెడ్డి స్థానిక టిడిపి ప్రాంతీయ కార్యాలయంలో  క్రీడాకారులకు అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *