ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మెన్ ని మర్యాదగాపూర్వకంగా కలిసిన డిటిపిఓ
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏపిఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.కె.షబ్నం ఈరోజు ఏలూరులోని జోనల్ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏలూరు డిపో మేనేజర్ వాణి, పిఆర్వో నరసింహం తదితరులు పాల్గొన్నారు.