లక్ష్మీనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు ,న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణని నిన్నటి రోజున గుంతకల్లు రైల్వే బ్రిజ్ దగ్గర మధ్యాహ్నం హత్య చేసి చంపినారు.. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు,నియోజకవర్గం వైసిపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈరోజు చిప్పగిరి గ్రామం లో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు.. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.