బర్మే గోవిందు పార్థివ దేహానికి ఎమ్మెల్యే వివాళులు
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో బర్మే_గోవిందు_ అనారోగ్యం తో మరణించాడు ఈ విషయం తెలుసుకున్న. ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరమార్మించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్ , ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్, ఎంపీటీసీ, వైయస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, పాల్గొన్నారు.