NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపిటిసి లు

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం  చిప్పగిరి మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలం నందు ఆస్పరి మండలం లో ఉన్న వైసీపీ, 12, మంది  ఎంపిటిసి లు, అందరు కలిసి ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షిని మర్యాదా పూర్వకంగా కలవడం జరిగింది …. కార్యక్రమంలో జడ్పిటిసి దొరబాబు , కన్వీనర్ భావసరాజు , మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు , వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *