NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి

1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఇంచార్జి కెంచప్ప మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్​పిఎస్​ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు : కర్నూలు జిల్లా ఎంఆర్​పిఎస్​  ఇన్చార్జులు పులికుంట్ల గోపీ మాదిగ , దుమ్ము (చిన్న) వెంకటేశ్వర్లు మాదిగ పాల్గొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాలు వర్గీకరణ సుదీర్ఘ ఉధ్యమ చరిత్ర పార్టీలు చేసిన మేలు  ఇబ్బందులను వివరించారు.జూలై ఏడున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారుప్రతి మాదిగ పల్లెల్లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ దండోరా జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోఆలూరు నియోజకవర్గ కో-ఇంచార్జి మల్లికార్జున మాదిగ, సీనియర్ నాయకులు చిన్నహేట  దేవప్ప, మల్లి, లింగంపల్లి  శేషగిరి,తిమ్మయ్య, నాగరకన్వీ వెంకటేష్,పల్లి ఈరన్న,గోవర్ధన్, దుర్గాప్రసాద్, ఉలేష్,బుసనం, హెబ్బటంఉసెని,బజారప్ప,యోహాను,నగేష్, దేవప్ప,రాజు ఆధ్వరంలో హొళగుంద గ్రామ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా  మృత్యుంజయ మాదిగ, ఉపాధ్యక్షులుగా దేవేంద్ర, ప్రధాన కార్యదర్శి కొమ్ము సాయి బేస్, కార్యదర్శులు మల్లికార్జున, ప్రచార కార్యదర్శి వీరేష్, కోశాధికారి నాగరాజు మాదిగ, గౌరవ అధ్యక్షులుగా బసప్ప డి వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా సిద్దు, కొమ్ములగప్ప,ఉలిగేష్ లను ఎన్నుకోవడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్​పిఎస్​  అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు, అన్ని గ్రామల ఎంఆర్​పిఎస్​  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *