NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాగేశ్వరరావు  యాదవ్ కు ఘనంగా సన్మానం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన  లయన్స్ మాజీ డిస్టిక్ గవర్నర్ నాగేశ్వరరావు  యాదవ్ ను ఆయన కార్యాలయంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ దుర్గా నాగేశ్వరరావు , లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ,లయన్ రామరాజు, లయన్ రత్న ప్రసాద్, లయన్ రాజ్ కుమార్ తదితరులు  ఘనంగా సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *