NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ జాతీయ పురస్కారాలు అందజేత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బెండ్​ఎస్​ఆర్​కేఎల్​  కళా సంస్కృతిక సేవ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ కురువ  ఆధ్వర్యంలో కర్నూలు అబ్దుల్ ఖాన్ ఎస్టేట్. స్కంద బిజీనెస్ హబ్ రౌడీ పిల్ల ఆఫీస్ నందు. మహాత్మ జ్యోతిరావు పూలే   198 వ జయంతి మరియు డాక్టర్ బాబా అంబేద్కర్ జయంతి 134వ. జాతీయ వేడుకల్లో. అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ జాతీయ పురస్కారం. అందుకున్న వారు   రిటైర్డ్  తాసిల్దార్. సైదు రోషన్ పల్లి . కవి రచయిత. పార్వతయ్య   ప్రజా సేవ బ్లడ్ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ కురువ  కె ఆర్ పి ఫౌండేషన్. అధ్యక్షులు. హనీ.వర్షా రెడ్డి   ట్రెజర్ రాజు జాయింట్ సెక్రెటరీ సురేష్.  బి ఈ ఎన్ డి ఎస్ ఆర్ కే ఎల్ కళా సంస్కృతిక సేవ సంస్థ  కమిటీ సభ్యులు. ఆర్ఎంపీ డాక్టర్ రమేష్  బహుజన సేవ సమితి. అధ్యక్షులు. కాసు పోగు ఏసన్న . దేవరాజు. మా సిరి సేవ సమితి. అధ్యక్షురాలు గొందిపర్ల మాలతి . అందరికీ బి ఈ ఎన్ డి ఎస్ ఆర్ కే ఎల్  సంస్కృతిక కళ  సేవా సంస్థ అధ్యక్షులు. డాక్టర్ నాగేష్ కురువ . జాతీయ పురస్కారం అవార్డు అందించి. చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు  సీనియర్ కళాకారుడు. రిటైర్డ్   తాసిల్దార్ సైద్ రోషన్ వల్లి . కవి రచయిత కళాకారుడు రచయిత కవి. పార్వతయ్య   కె ఆర్ పి ఫౌండేషన్  హనీ వర్ష రెడ్డి . రాజు  సెక్రటరీ సురేష్ . బహుజన సేవా సమితి  అధ్యక్షులు కాసేపు ఏసన్న  దేవరాజు  బి ఈ ఎన్ డి ఎస్ ఆర్ కె ఎల్ కళా సంస్కృతిక సేవ సంస్థ ఆర్ఎంపీ డాక్టర్ రమేష్ . మా సిరి సేవా సమితి అధ్యక్షురాలు  గొందిపర్ల మాలతి   కళాకారులు సేవా సంస్థలు. విద్య వైద్యం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగినది డేటు 26 0 5 2025 సోమవారము 11 గంటలకు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *