PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం 

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెదేపా నాయకులు పెద్ద నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం  ప్యాపిలి పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవలంబిస్తున్న వైకాపా పాలనపై ప్రజా పోరాటం సాగించాలని తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి, సుంకయ్య, నాగేంద్ర, రామ్మోహన్, మల్లికార్జున సుదర్శన్ ,మౌలాలి రెడ్డి,చల్లా వీరా, గండికోట పెద్ద రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author