NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

33/11 కె.వి సబ్ స్టేషన్ లో మరమ్మతులు

1 min read

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం

వినియోగదారులు సహకరించాలని మనవి

కెఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం సెక్షన్ పరిధిలో  ఉన్న 33/11 కె.వి  ధర్మాజీగూడెం సబ్ స్టేషన్లో మరమ్మత్తుల పనుల కొరకు06.06.2025,శుక్రవారం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల  వరకు, విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడును, అందువల్ల 33/11 కెవి  ధర్మాజీగూడెం  సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న, ధర్మాజీగూడెం, కాటమరెడ్డిపల్లి,కొణిజర్ల , మట్టంగూడెం ,టి.సిహెచ్​.ఆర్​. పాలెం ,అయ్యప్పరాజు గూడెం,  కలరాయణగూడెం,గ్రామాలు పరిసర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడును, కావున వినియోగదారులు గమనించి,డిపార్ట్మెంట్ వారికీ సహకరించవలసినదిగా కెఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *