NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

33/11 కెవి సబ్ స్టేషన్ పరిధి లో మరమ్మతులు

1 min read

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం

వినియోగదారులు సహకరించాలని మనవి

కె.యం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :పెదవేగి మండలం,  పెదవేగి సెక్షన్ పరిధిలో  ఉన్న  33/11 కెవి  వేగివాడ సబ్ స్టేషన్ లో మరమత్తులు  నిమిత్తం పని నిమిత్తం ది. 02.05.2025 ,శుక్రవారం నాడు  ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02 :30 గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ బుధవారం తెలిపారు.  కావున వేగివాడ  సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని,  కావున వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *