NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మెన్ ని మర్యాదగాపూర్వకంగా కలిసిన డిటిపిఓ

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏపిఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌.కె.షబ్నం  ఈరోజు ఏలూరులోని జోనల్ చైర్మన్  క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏలూరు డిపో మేనేజర్ వాణి, పిఆర్వో నరసింహం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *