PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏటీఎం వినియోగ‌దారుల‌కు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏటీఎం వినియోగదారులకు పలు బ్యాంకులు షాక్ ఇచ్చాయి. ఏటీఎంలలో ప్రతీ ఆర్థిక లావాదేవీకి 17 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు 6రూపాయలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి.ఈ ఏడాది ఆగస్టు 1వతేదీ నుంచి ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారుల జరిపే లావాదేవీలకు రుసుమును విధించడానికి బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు అనుమతించింది.పెరుగుతున్న ఏటీఎం స్థాపన, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఖాతాదారుల నుంచి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.

                                        

About Author