NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుంతకల్లు డివిజన్ లోని రైల్వే సమస్యలను పరిష్కరించండి..ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు ఆలూరు: గుంతకల్ పట్టణంలో రైల్వే డిఆర్​ఎం ఆఫీస్ లో పీసి  బ్రహ్మానందరెడ్డి  అధ్యక్షతనంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనా  ఆలూరు ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి   మాట్లాడుతూ గుంతకల్లు డివిజన్ లో ఉన్న  పలు రైల్వే సమస్యల గురించి పిసి_బ్రహ్మానంద_రెడ్డికి తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది మరియు రైల్వే కాంట్రాకర్ లు ఎంపిటిసిలు జడ్పిటిసిలు ఎంపీపీలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *