గుంతకల్లు డివిజన్ లోని రైల్వే సమస్యలను పరిష్కరించండి..ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు: గుంతకల్ పట్టణంలో రైల్వే డిఆర్ఎం ఆఫీస్ లో పీసి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతనంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ గుంతకల్లు డివిజన్ లో ఉన్న పలు రైల్వే సమస్యల గురించి పిసి_బ్రహ్మానంద_రెడ్డికి తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది మరియు రైల్వే కాంట్రాకర్ లు ఎంపిటిసిలు జడ్పిటిసిలు ఎంపీపీలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
