కరిడికొండ బాట సుంకులమ్మకు ప్రత్యేక పూజలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గుత్తి సమీపంలో ఉన్న కరిడికొండ బాట సుంకులమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించిన అక్కిమీ హనుమంత రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాటసాని దంపతులు..!!!ఈరోజు గుత్తి సమీపంలో ఉన్న కరిడికొండ బాట సుంకులమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అక్కిమీ హనుమంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.