పల్లెవెలుగువెబ్ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్లో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్ కాలేజీ నుంచి బీచ్కు 15 మంది విద్యార్థులు వెళ్లారు....
ఏపీ
పల్లెవెలుగువెబ్ : ఏపీ విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. గూండాల గ్రామంలో వరద బాధితుల్ని బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ...
పల్లెవెలుగువెబ్ : తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రికవరీ విషయంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి.. పీఏ శంకర్ను ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. లోన్ కట్టకపోతే...
పల్లెవెలుగువెబ్ : సీపీఐ రామకృష్ణ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్దమ్మ జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారని రామకృష్ణ అన్నారు. జగన్ అధికారంలోకి...
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి మరింత ఆధునికత జోడించడంతో పాటు రైతులకు మరింత సులభమయ్యే పద్ధతులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం డ్రోన్ల...


