టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు…
1 min read
హొళగుంద న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శాశ్వత సభ్యత్వం చేసుకున్న రైస్ మిల్ మురళి కు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కిట్ అందించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడుకు ప్రత్యేక ఎంట్రీపాస్ ను అందించడం జరిగింది.