PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోనాతో ఉపాధ్యాయుడి మృతి

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: మండలంలోని అభిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (48) బుధవారం కరోనాతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కర్నూలు తరలించగా కోలుకోలేక అక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మహానంది, గడివేముల రుద్రవరం, మండలాల్లో ఉపాధ్యాయునిగా పని చేశారు.1998 డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయుడిగా చేరారు. వెంకటేశ్వర్లుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

About Author