PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: ఎస్ఐ నాగార్జున

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో చట్టబద్దత చర్యలు తీసుకుంటామని జలదుర్గం ఎస్ఐ పి. నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జల్దుర్గం సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు ఆటో డ్రైవర్లకు ,లారీ డ్రైవర్లను పిలిపించి వారికి ట్రాఫిక్, నియమ నిబంధనలపై ఆయన అవగాహన కల్పిస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *