NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ పీజీ ఫలితాల లో మెరిసిన వీరబల్లి ఆణిముత్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: ఇటీవల నిర్వహించిన నీట్ పీజీ ఫలితాలలో వీరబల్లి ఆణిముత్యం తేజశ్రీ ఆల్ ఇండియా లెవెల్ లో286 ర్యాంక్ సాధించి వీరబల్లి మండలానికి పేరు ప్రాఖ్యాతలు తెచ్చింది. వివరాల్లోకి వెళితే వీరబల్లి మండలం గురప్ప గారి పల్లి గ్రామం బాలసాని వాండ్లపల్లి గ్రామస్తులు కొండూరు శ్రీనివాసరాజు & రత్న దంపతుల కుమార్తె కొండూరు పుష్ప తేజశ్రీ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలో నే పీజి లో 286ర్యాంకు సాధించినంధుకు పలువురు అభినందిస్తున్నారు.

About Author