PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాఫియా చేతుల్లోకి రాష్ట్రం

1 min read

ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ
హిందూపురం: రాష్ట్రం ఓ నలుగురు మంత్రుల మాఫియాతో న‌డుస్తోందిని విమ‌ర్శించారు ఎమ్మెల్యే , సినీ న‌టుడు బాల‌కృష్ణ. త‌న‌ను విమ‌ర్శించే వైకాపా నేత‌లు ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పాల‌న్నారు. బెదిరింపులు, దౌర్జన్యాల‌కు పాల్పడే నేత‌లకు ప్రజ‌లు త్వర‌లో చ‌ర‌మ గీతం పాడే రోజు వ‌స్తుంద‌న్నారు. రాష్ట్రంలో వ్యవ‌స్థల‌ను నిర్వీర్యం చేశార‌ని ఆయ‌న అన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న హిందూపురంలో ప‌ర్యటించారు.

About Author