PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ నూతన సీఎస్​గా..సమీర్​శర్మ బాధ్యతలు స్వీకరణ

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి డాక్టర్​ సమీర్​శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్​ ఆదిత్యనాథ్​దాస్​ పదవీవిరమణ పొందిన నేపథ్యంతో ఆయన స్థానంలో ప్రభుత్వం నూతన సీఎస్​గా సమీర్​శర్మను నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన సచివాలయంలో నూతన సీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. సమీర్​శర్మ 1985బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​ అధికారి. ఈయన నియామక ఉత్తర్వులను ప్రభుత్వం సెప్టెంబర్​ 10వ తేదీనే జారీ చేసింది.

About Author