PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ కౌంట‌ర్.. ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​ :చ‌త్తీస్ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతులు రాజే ముచికి , గీత మార్కం గా గుర్తించారు. రాజే ముచికిసుకుమా జిల్లా కుకునార్.. గీత మార్కం స్వస్థలం సుకుమా జిల్లా చింత‌ల్ నార్.

About Author