PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​వాడీ కేంద్రంలో… బాలల దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: భారత తొలి ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్ లాల్ నెహూ జయంతి పురస్కరించుకొని 11 వ అంగన్వాడి కేంద్రములో బాలల దినోత్సవము ఆదివారము అంగన్వాడి కార్యకర్తలు ఘనంగా నిర్వహింఛారు.ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.చిన్నపిల్లల నెహ్రు వస్త్రాధరణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీఛర్లు కళావతి, చంద్రకళ, పద్మా, నాగమణి, హాసిన, వహీద, మాబుఛాను, మైమున్, రెహన, ఇందుమతీ, రజిని, కుల్లాయమ్మ, వసంత, పద్మావతి, సుజాత, గుఱ్ఱమ్మ, లు పాల్గొన్నారు.

About Author