PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: మండల పరిధిలోని  పైపాలెం  గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో నాగ శేషాచల రెడ్డి, ఏపీఓ వలిబేగ్ పరిశీలించారు. గ్రామంలో ఉపాధి కూలీలను పెంచాలని ఫీల్డ్  అసిస్టెంట్ కు ఎంపీడీఓ సూచించారు. నాగలూటి సచివాలయంను ఎంపిడిఒ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  మర్రి రామచంద్రుడు, ఉపసర్పంచ్  మర్రి రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, టెక్నికల్ అసిస్టెంట్ చంద్రశేఖర్, డిజిటల్ అసిస్టెంట్ బాలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రామేశ్వరుడు,  నాగలూటి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

About Author