PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీఆర్ ఫైలింగ్.. రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ గిఫ్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐటీఆర్ పైలింగ్ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌కొత్త ఆఫ‌ర్ ల‌తో ముందుకు వ‌చ్చింది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను డిసెంబ‌ర్ 31తో గ‌డువు పూర్తీ అవుతుంది. ఈ ఆఫర్ కింద వీఎల్‌ఈలు 2021 డిసెంబర్ 31 లోగా 1000 మందితో ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను గెలుచుకునే అవకాశం పొందనున్నారు. అంతేకాకుండా వీఎల్‌ఈలు రూ.1 లక్ష వరకు కమీషన్‌లను కూడా గెలుచుకోవచ్చునుని సీఎస్‌సీ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 25 లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని సీఎస్‌సీ ఆశిస్తోంది.

                                   

About Author