PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నకు విరివిగా… విరాళాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం మరియు గోసంరక్షణ నిధి కోసం  పెద్ద ఉల్లగల్లు, ముండ్లమూరు మండలం, ప్రకాశం కు చెందిన  భక్తుడు ఆర్.రాఘవులు రూ.1,01,116/- విరాళంగా అందజేశారు.

అదేవిధంగా గోసంరక్షణ నిధి కోసం రూ.లక్ష విరాళం  హైదరాబాద్ చెందిన ఎస్.నాగార్జున,  గో సంరక్షణ నిధి అందజేశారు. అన్నదానం కోసం రూ. లక్ష విరాళం కర్నూలు చెందిన వి. సుబ్బారావు, భక్తులు విరాళాలు అందజేశారు. వీరికి స్వామివారి ప్రసాదం శేష వస్త్రాలు దేవస్థానం అధికారులు అందజేశారు.

About Author