PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాచక వృద్ధుడికి అంత్యక్రియలు

1 min read

పల్లెవెలుగు మహానంది:  ఒక అనాథ శవానికి మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. మండలంలోని గాజులపల్లె రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక యాచక  వృద్ధుడు గురువారం రాత్రి మరణించాడు .రైల్వే పోలీసులు కానీ ఇతరులు గానీ పట్టించుకోకపోవడంతో మానవతా దృక్పథంతో వృద్ధ అనాధ యాచ కుని  మృతదేహాన్ని ఎస్సై నాగార్జున రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఖననం చేశారు.

About Author