PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్ మంత్రి

1 min read

పల్లెవెలుగు వెబ్​: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని మధ్యప్రదేశ్​  ప్రభుత్వం, భోపాల్, హోం శాఖ, జైలు,  వ్యవహారాలు, చట్టం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ లవన్న వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రి డా. నరోత్తం మిశ్రా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత ఈఓ లవన్న మంత్రికి శేష వస్త్రాలు ప్రసాదాలు అందజేశారు.

About Author